Header Banner

తెనాలి మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలతో వాగ్వాదం..! పోలీసులకు ఫిర్యాదు!

  Sat May 31, 2025 15:44        Politics

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ సమావేశం సోమవారం గందరగోళంగా మారింది. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో రూ.10 కోట్ల మేర అవినీతి జరిగిందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ–టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం మధ్య మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక భర్త రమేష్ హాలులోకి వచ్చారు. అజెండాలో లేని అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఆయన ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఛైర్ పర్సన్ రాధిక సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. రమేష్ సమావేశంలోకి రావడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 27వ వార్డు కౌన్సిలర్ అరుణ ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..



వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!


నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్క‌డో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #TenaliMunicipality #CorruptionAllegations #TDPvsYCP #PoliticalClash #MunicipalPolitics #APPolitics #PoliceComplaint